telugu-bible Logo

పరిశుద్ధ గ్రంథము

,

పాత నిబంధన

,

రాజులు రెండవ గ్రంథము

,

23వ అధ్యాయము

,
వచనము   30

అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

Go to Home Page