telugu-bible Logo

పరిశుద్ధ గ్రంథము

,

పాత నిబంధన

,

రాజులు రెండవ గ్రంథము

,

25వ అధ్యాయము

,
వచనము   25

అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.

Go to Home Page